ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన డబ్ల్యు జే ఐ నాయకులు

పయనించే సూర్యుడు, కోరుట్ల 01-01-2026 వేములవాడ శాసన సభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ను “వర్కింగ్ జరలిస్ట్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి”  “రణం”…

కుల వివక్ష నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

పయనించే సూర్యుడు 01-01-2026 ఎన్ రజినీకాంత్:- కుల వివక్ష నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల తహశీల్దార్ రాజేష్ పిలుపునిచ్చారు.. ఈ…

అంగన్వాడి కేంద్రంలో మధ్యాహ్న భోజనం తనిఖీ

పయనించే సూర్యుడు 01-01-2026 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో మధ్యాహ్నం పిల్లలకు అందిస్తున్న భోజనాన్ని కొప్పురు సర్పంచ్ గద్ద…

జిల్లా నూతన కలెక్టర్ ను కలిసిన బోధన్ సబ్ కలెక్టర్

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 1 బోధన్: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠిని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మర్యాదపూర్వకంగా…

జనావళి వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లో పంపిణీ

పయనించే సూర్యుడు జనవరి 1, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఎన్నారై సందీప్ ఆదేశాలతో తూరంగి గ్రామం జనావాళి వృద్ధాశ్రమంలో సుమారు 50…

ముగిసిన మూడు దశాబ్దాల పోలీస్ ప్రస్థానం: ఏఎస్ఐ సయ్యద్ అలీకి జిల్లా ఎస్పీ ఘన వీడ్కోలు

పయనించే సూర్యుడు జనవరి 1 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ ​నాగర్ కర్నూల్, జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు…

బెంగాల్ తరువాత తెలంగాణే లక్ష్యం

పయనించే సూర్యుడు జనవరి 1 కరీంనగర్ న్యూస్: బెంగాల్ తమిళనాడు ఎన్నికల తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం ద్రుష్టి మొత్తం తెలంగాణపైనే సారించబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ…

ఓటర్ల జాబితా టీ పోల్ ఈ మ్యాపింగ్ ఎలాంటి లోటు పాట్లు జరగకుండా అధికారులు సిబ్బంది జాగ్రత్తలు పాటించాలి

పయనించే సూర్యుడు జనవరి 1 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో 66 డివిజన్ల ఓటర్ జాబితా కు సంబంధించిన ఆన్ లైన్ ఈ…

అర్హులకు సదరం సర్టిఫికెట్ అందించాలి

పయనించే సూర్యుడు జనవరి 1 కరీంనగర్ న్యూస్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రమం తప్పకుండా సదరం శిబిరాలు నిర్వహించాలని అర్హులకు సదరం సర్టిఫికెట్లు అందించాలని సెర్ప్ సీఈవో…

వీరభద్రస్వామి హుండీ లెక్కింపు ఐదు నెలల 15 రోజుల హుండీ లెక్కింపు పూర్తి

పయనించే సూర్యుడు 01-01-2026 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ఈవో కిషన్…