పయనించే సూర్యడు గజ్వెల్ డిసంబర్ 31 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం టీ యు డబ్బులు జె హెచ్ 143అధ్యక్షుడు నవీన్ ఆధార్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఏం ఏ ల్ సీ డక్టర్ యాదవ రెడ్డి వెంటనే జి వో 252ఉప సంవరించోకోవాలని మంగళవారం రోజున తన నివాసం కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్బంగా అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ సుమారు పదమూడు వేల అక్రీటేషన్ కార్డు కోతకు గురువడమే కాకుండా ఐక్యంగా ఉన్న జర్నలిస్ట్ లను విడతీసి రెండు రకాల ధోరణి రద్దు చేయాలనీ అయన ఆవేదన వ్యకం చేశారు ఈ కార్యక్రమం లో టీ యు డబ్బులు జె హెచ్ 143ఉప అధ్యక్షుడు సంఘ సభ్యులు బి నర్సింలు గులాం రసూల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు