బొబ్బయిపల్లి గ్రామ సర్పంచ్. కన్నేమైనా సంపత్ యాదవ్ సమస్య లాపై అర

పయనించే సూర్యడు గజ్వెల్ జనవరి 7 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిదిలోని కుకునూర్ పల్లి గ్రామంలో నూతనంగా పదవి భాద్యతలు చేపట్టి మొట్ట మొదటి సరిగా బొబ్బయిపల్లి గ్రామ పంచాతి పరిధిలోని ఆమ్లెట్ గ్రామ రాముని పల్లి గ్రామంలో జె సీ పి తో గత మూడు సంవత్సరం లా పేర్కొపోయిన చెత్త పిచ్చి మొక్కలను తొలిగించి అనంతరం అంగన్వాడీ కేంద్రంలో సమస్య పై అడిగి తెలుసుకున్నారు ఈ సందర్బంగా సర్పంచ్ కన్నేమైనా సంపత్ యాదవ్ మాట్లాడుతూ మాజీ మంత్రి కెసిఆర్ హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా ఏం ఏ ల్ సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రతాఫ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు నా మీద నమ్మకం ఉంచి భారీ మెజారిటీ గెల్పించిన గ్రామ ప్రజలకు ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ రాజు యాదవ్ వార్డు సభ్యులు సంగీత కిరణ్ నర్సింలు బాలమణి ప్రభాకర్ వెంకటేష్ రజిత నర్సింలు రమేష్ కవిత రమేష్ సద్గుణ రవీందర్ శ్రీనివాస్ రార్సింలు యాదవ్ రాజు రవి భలయ్య. బాబు తదితరులు పాల్గొన్నారు