పయనించే సూర్యుడు జనవరి 8 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. సందర్భంగా గ్రామస్తుల మరియు టీడీపీ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు దేవరకు హాజరైన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ గ్రామములు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆ బంగారం అవ్వ పెద్దమ్మ అవ్వ సుంకరమ్మవా ఆశీర్వాదం ఉండాలని మరియు పాడిపంటలు బాగా పండి అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ దేవరకు ప్రత్యేక పూజ నిర్వహించిన శ్రీమతి ఆది గుడిసె కృష్ణమ్మ ఈ కార్యక్రమంలో జాలమంచి గ్రామ సర్పంచ్ మరియు శ్రీశైలం మహానంది, గోవిందు, బంగారన్న హుసేని, బామ్మర్ది బంగారు బాబు ఎక్స్ ఎంపీపీ మురళి ఎక్స్ సర్పంచ్ మాధవ్, రామచంద్ర, వేణుగోపాల్ రెడ్డి, బుద్ధారెడ్డి సాదిక్ వల్లి భాస్కర్ చంద్ర కల్లుబావి మల్లి రాజశేఖర్ ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు
