మండలంలో మాల్దీవ్స్ గ్రూప్ పర్యటన

పయనించే సూర్యుడు జనవరి 09 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో గురువారం మాల్దీవ్స్ గ్రూప్ పర్యటించారు.. మాల్దీవ్స్ అధికారులు స్టడీటూర్ లో భాగంగా భీమదేవరపల్లి మండల ఎంపీడీవో కార్యాలయం, ముల్కనూర్ గ్రామంలోని సహకార పరపతి సంఘం, వంగర గ్రామాలలోని పీవీ నరసింహారావు బాలికల పాఠశాల, కళాశాలను సందర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *