రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు

పయనించే జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి మంగళగిరిలో రాష్ట్ర కార్మికశాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ ని మార్యాదపూర్వకముగా కలిసిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి , డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు ఈ కార్యక్రమంలో మాజీ టి.టి.డి బోర్డు మెంబర్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాధ్ బాబు, రాష్ట్ర హెచ్ ఆర్ డి మెంబర్, దళితరత్న నేదునూరి వీర్రాజు, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంట్రు సుధీర్, టిడిపి సీనియర్ నాయకులు జస్తి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *