చేగుంట మండల ప్రజలకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు , తెలిపిన చేగుంట మండలం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కాశబోయిన మహేష్

పయనించే సూర్యుడు న్యూస్ 15 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలం ప్రజలకు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా చేగుంట మండలం కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కాశబోయిన మహేష్ నాయకులు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలనిఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకరావాలని ఆకాంక్షించారు ప్రజలందరు సుఖ సంతోషాలతో సుబిక్షంగా ఉండాలని పసిడి పంటలతో పరిడ విల్లాలన్నారు ఈ భోగి పండగ మన అందరికి భోగా భాగ్యాలు ప్రసాదించాలి అని కనుమ పండగ కనువిందుగా జరుపుకోవాలని ఈ సంక్రాంతి పండగ ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విరిసిల్లాలి అని భగవంతున్నీ కోరుకున్నారు ప్రజలందరికి శుభం చేకూరాలని ఈ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరారు సంక్రాంతి సందర్బంగా ఎగరవేసే పతంగుల పట్ల చిన్నారుల ఫై తల్లి తండ్రులు ద్రుష్టి పెట్టాలని తగు జాగ్రత్తలు తీసువాలని లేకుంటే ప్రమాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, చేగుంట మండలం కాంగ్రెస్ పార్టీ, జనరల్ సెక్రెటరీ కాశబోయిన మహేష్ అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *