
పయనుంచే సూర్యుడు జనవరి 19 కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్. ఆదోనిలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆదోని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ కొంక మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, ఆదోనిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సేవా కార్యక్రమాలు: అనంతరం స్థానిక ప్రభుత్వ లేడీస్ హాస్పిటల్ (గవర్నమెంట్ లేడీస్ ఆసుపత్రి ) నందు రోగులకు పాలు, పండ్లు మరియు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చెప్పిన సూక్తులు, వారి ఆశయాలు మాకు ఎప్పటికీ ఆదర్శం” అని తెలిపారు. పాల్గొన్న ముఖ్య నాయకులు: ఉమాపతి నాయుడు (సీనియర్ నాయకులు)మారుతి నాయుడు రంగస్వామి నాయుడు బి. తిమ్మప్ప (టౌన్ ప్రెసిడెంట్) శివప్ప (మండల ప్రెసిడెంట్) ఆరెకల్ రామకృష్ణ (రాష్ట్ర హౌసింగ్ డైరెక్టర్)మరియు లక్ష్మీనారాయణ, గణేకల్లు విరుపాక్షి, జయరామ్, సుబ్బు, పాండవగల్లు అయ్యన్న, బసన్న, గణేకల్లు రంగస్వామి, జిసి బంగారయ్య, ఎం తాయప్ప, పిసి హనుమంత్ రెడ్డి, ఎం బంగారయ్య, చిన్న విరుపాక్షి తదితర నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు.

