సింగయి పల్లి గ్రామంలో ఐదు లక్షల వ్యయం తో సి సి రోడ్ ప్రారంభోత్సవం చేసిన గ్రామ సర్పంచ్ సురేందర్ రెడ్డి

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 18 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని వర్గల్ మండల కేంద్రం మైన సింగయి పల్లి గ్రామంలో తెలంగాణ రాష్టం ప్రభుత్వం సీఎం ఏ నుముల రేవంత్ రెడ్డి ఆదేశాల. మేరకు గ్రమంలోని ప్రధాన రహదారిలో ఐదు లక్షల. వ్యయం తో సి సి రోడ్ ప్రారంభోత్సవం చేసారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గ్రామానికి సి సి రోడ్లు మురికి కాల్వలు విధి లైట్లు ప్రధాన సమస్య లు ఒకటిగా గ్రామ అభివృద్ధి కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *