ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కృషితో తారు రోడ్డుకు ₹1.39 కోట్ల నిధులు – పనులు ప్రారంభం

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 4 పెనుగంచిప్రోలు మండలం పరిధిలోని పలు గ్రామాలు పెనుగంచిప్రోలు…

తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం తలుపులు చంద్రగ్రహణం కారణంగా 7:30 ని లకు ఆలయం కవాటా బంధనం

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 4 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున గ్రామంలో వేచి…

శ్రద్ధవాన్ లభతే ఙ్ఞానం : పలుకూరు రామాంజనేయులు

పయనించే సూర్యుడు-04-03-2026-రాజంపేట న్యూస్ : ఏ విద్యార్థి అయినా చదివే సమయంలో ఏకాగ్రతో శ్రద్ధ పెట్టీ చదివితే చక్కటి ఙ్ఞానాన్ని సముపార్జించుకొని ఉన్నత శిఖరాలు చేరుకొనే అవకాశం…

కర్నూలు జిల్లా విద్యార్ది సంఘం నాయకుడు రఘునాథ్

పయనించే సూర్యుడు మార్చ్ 4 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ప్రగతిశీల రెవల్యూషనరీ విద్యార్థి యువజన సంఘం [పిఆర్ఎస్ వైఎఫ్] లోకి కర్నూలు జిల్లాకు చెందిన…

క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించడం గర్వకారణం : యల్లటూరు శ్రీనివాసరాజు

పయనించే సూర్యుడు-04-03-2026-రాజంపేట న్యూస్ : రాజంపేట క్రీడాకారులు జాతీయస్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణమని రాజంపేట జనసేన పార్టీ పార్లమెంటు ఇన్చార్జి యల్లటూరు శ్రీనివాసరాజు తెలియజేశారు. జి.ఎం.సి క్లబ్…

మాజీ స్పీకర్ కీర్తిశేషులు దుద్దిల్లశ్రీపాదరావు జయంతికి నివాళుల ర్పించిన మహేందర్ యాదవ్,బేరి రాంచందర్ యాదవ్

పయనించే సూర్యుడు, మార్చి 04 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) మాజీ స్పీకర్ కీ.శే. శ్రీ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలో పాల్గొని విగ్రహానికి పూలదండలువేసీ ఘనంగా…

‘వేసవి తాగునీటి సమస్యపై గ్రామ సర్పంచ్ లక్ష్మి ఆవేదన’

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 04 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరు మండలంలోని పీకలబెట్ట గ్రామంలో ఎండాకాలం నేపథ్యంలో తాగునీటి సమస్య తీవ్రమైందని గ్రామ సర్పంచ్ లక్ష్మి…

కాలనీ అద్యక్షులు రవీంద్ర ప్రసాద్దూబే హోలిక దహనం చేశారు.

పయనించే సూర్యుడు, మార్చి 04 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) లక్ష్మీ విహార్ కాలనీలోని ఆధ్యాత్మిక కళామంటపం ప్రాంగణంలో కామద హనం నిర్వహంచడం జరిగింది.కాలనీ అసోసియేషన్ అద్వర్యంలో…

అనారోగ్యంతో ఉన్న పార్టీ నాయకులను పరామర్శించారు

పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి 04 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మంత్రాలయం సొసైటీ చైర్మన్…