పేదవారిపై దౌర్జన్యం ..ఇల్లు ఖాళీ చేయమంటూ బెదిరించి రౌడీయిజం..

పయనించే సూర్యుడు మార్చి 12, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) సర్పవరం గ్రామంలో పినుగుల పుంతలో సుమారు 75 సంవత్సరాల నుండి నివాసం…

వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించండి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చెయ్యాలని

పయనించే సూర్యుడు మార్చి 12 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ నగరంలోని వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని ,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ బుధవారం రోజున…

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకాన్ని ఆవిష్కరించిన

పయనించే సూర్యుడు మార్చి 12 కరీంనగర్ న్యూస్: సంచార జాతులు, సమగ్ర సర్వే, సంచార , అర్థసంచార , విముక్త జాతుల ఆర్థిక సామాజిక స్థితిగతుల అధ్యయనంపై…

శివారు ప్రాంతాలు విలీన గ్రామాల డివిజన్లను ప్రాధాన్యతగా తీస్కోని ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని

పయనించే సూర్యుడు మార్చి 12 కరీంనగర్ న్యూస్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా కరీంనగర్ లో బుధవారం రోజు 19,20,21,22,23 డివిజన్లతో…

విద్యార్థుల పరిశుభ్రతపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ

పయనించే సూర్యుడు మార్చి 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యార్థుల పరిశుభ్రతపై…

జనగణన కార్యక్రమంలో పి.ఎస్.హెచ్.ఎం లకు పర్యవేక్షకులుగా అవకాశం కల్పించాలి

పయనించే సూర్యుడు మార్చి 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో జరగబోయే జనగణన కార్యక్రమంలో…

కల్దుర్కి గ్రామంలో చెట్ల నరికివేతపై గ్రామస్తుల ఆగ్రహం.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 12 బోధన్ : బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఉన్న చెట్లను నరికివేయడం పట్ల గ్రామస్తులు తీవ్ర…

ఘనంగా స్వర్గీయ బుద్దే రాజేశ్వర్ జయంతి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 12 బోధన్: సాలూర మండల కేంద్రంలో బుధవారం స్వర్గీయ బుద్దే రాజేశ్వర్ జయంతి ఘనంగా జరిపారు. పలువురు గ్రామ పెద్దలు ఆయన…

సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చెస్ బోర్డులు పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 12 బోధన్ :సాలూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెస్ నెట్వర్క్ సంయుక్త భాగస్వామ్యం ఆత్మ చరణ్ రెడ్డి మాజీ పార్లమెంట్…

“పది” విద్యార్థులకు హాల్ టికెట్లు, పరీక్షా సామాగ్రి అందజేత

పయనించే సూర్యుడు మార్చ్ 12. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ : మండల పరిధిలోని కుర్తివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పదో తరగతి విద్యార్థులకు…