అడుగులేస్తూ… అంజన్నను స్మరిస్తూ! మహా పాదయాత్ర

దండుతో కదిలిన ధావన్ పెళ్లి అంజన్న స్వాములు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 02 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం దావన్ పెల్లి గ్రామానికి చెందిన 25మంది ఆంజనేయ స్వామి మాలధారణ స్వామి లు చిన్న పెద్ద ఏప్రిల్ 2 గురువారం నాడు జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వరకు మహా పాదయాత్ర చేస్తున్నారు. డిజె భజన పాటలతో, కీర్తనలతో, దైవ నామస్మరణ చేస్తూ పాదయాత్ర గా సాగుతున్నారు. ఈ పాదయాత్రలో మాలావత్ వెంకటేష్ ,రేణు సంజయ్ కుమార్, లక్మణ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *