పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్ /09:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం:మనంకొండూర్ నియోజకవర్గం మానకొండూర్ మండలం ఉదయం 10:00 గంటలకు సదాశివపల్లి-7వ డివిజన్ సదాశివపల్లి చౌరస్తాలో దివంగత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి, విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రులతో కలిసి విగ్రహన్ని ఆవిష్కరిస్తారు. నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు హాజరు కాగలరని విజ్ఞప్తి శంకరపట్నం మండలం మధ్యాహ్నం 1:00 గంటలకు రైతు వేదిక-శంకరపట్నం సీఎంఆర్ఎఫ్ (ఫేస్-24 )మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తారు. లబ్ధిదారులు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకుని రావలయును సాయంత్రం 01:30 గంటలకు చింతగుట్ట చౌరస్తా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సభలో ప్రసంగిస్తారు. ప్రెస్ మిత్రులు కార్యక్రమాలను కవర్ చేయవలసిందిగా మనవి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది.