

పయనించే సూర్యుడు న్యూస్ 31/12/2025. నాగరాజు రుద్రారపు సూర్యాపేట టౌన్ రిపోర్టర్ శాంతిభద్రత పరిరక్షణలో ప్రజలు సహకరించాలి. తనిఖీల్లో పాల్గొన్న డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసు. ప్రజలకు రక్షణ కల్పించడం, పండుగలా సమయంలో నిఘా ఉంచడం, అక్రమ రవాణా నిరోధించడం లో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట పట్టణంలో కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్ ప్రాంగణాలలో, రద్దీ ప్రాంతాలు, ఫ్లై ఓవర్స్, దేవాలయాలు, కూరగాయల మార్కెట్, ముఖ్యమైన వాణిజ్య సముదాయాలలో పోలీసులు విసృత తనిఖీలు నిర్వహించారు. బస్సులు నిలుపు ప్రాంగణాలను, దుకాణాలు, బస్సులు, ప్రయాణికుల లగేజీ అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశారు. సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐ శివటేజ, జిల్లా పోలీస్ హై సెక్యూరిటీ విభాగం తనిఖీల్లో పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలని కలుపుతూ ప్రధాన జాతీయ రహదారిపై రవాణా పరంగా ముఖ్య కేంద్రంగా ఉన్న సూర్యాపేట పట్టణంలో మెరుగైన భద్రత కల్పించడం, డ్రగ్స్, గంజాయి లాంటి మాదకద్రవ్యాలు, నిషేధిత పదార్థాల అక్రమ రవాణా నిరోధించడం, కొత్త వ్యక్తుల కదలికలు గుర్తించడం లో భాగంగా జిల్లా కేంద్రంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గుర్తింపు నిర్ధారణ లేని వ్యక్తులకు, అనుమానితులు లాడ్జ్ ల నందు వసతి ఇవ్వవద్దు, శాంతిభద్రతల రక్షణలో ప్రజలు పోలీసులతో సహకరించాలి. గంజాయి డ్రగ్స్ లాంటి పదార్థాలు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేశారు. మాదకద్రవ్యాలు గుర్తించే డాగ్, పేలుడు పరదర్ధాలు గుర్తించే డాగ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొని బస్సులు, అనుమానిత వస్తువులు, ప్రయాణికుల బ్యాగులు తనిఖీలు చేయడం జరిగినది. ఈ తనిఖీల్లో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐ శివతేజ, RSI అశోక, RSI అన్వర్ రెహమాన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో పోలీసు విస్తృత తనిఖీలు. డిశంబర్ 31, నూతన సంవత్సరం, ఏకాదశి పండుగ సందర్భంగా రక్షణ తనిఖీలు, శాంతిభద్రత పరిరక్షణలో ప్రజలు సహకరించాలి. తనిఖీల్లో పాల్గొన్న డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసు. ప్రజలకు రక్షణ కల్పించడం, పండుగలా సమయంలో నిఘా ఉంచడం, అక్రమ రవాణా నిరోధించడం లో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట పట్టణంలో కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్ ప్రాంగణాలలో, రద్దీ ప్రాంతాలు, ఫ్లై ఓవర్స్, దేవాలయాలు, కూరగాయల మార్కెట్, ముఖ్యమైన వాణిజ్య సముదాయాలలో పోలీసులు విసృత తనిఖీలు నిర్వహించారు. బస్సులు నిలుపు ప్రాంగణాలను, దుకాణాలు, బస్సులు, ప్రయాణికుల లగేజీ అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశారు. సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐ శివటేజ, జిల్లా పోలీస్ హై సెక్యూరిటీ విభాగం తనిఖీల్లో పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలని కలుపుతూ ప్రధాన జాతీయ రహదారిపై రవాణా పరంగా ముఖ్య కేంద్రంగా ఉన్న సూర్యాపేట పట్టణంలో మెరుగైన భద్రత కల్పించడం, డ్రగ్స్, గంజాయి లాంటి మాదకద్రవ్యాలు, నిషేధిత పదార్థాల అక్రమ రవాణా నిరోధించడం, కొత్త వ్యక్తుల కదలికలు గుర్తించడం లో భాగంగా జిల్లా కేంద్రంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గుర్తింపు నిర్ధారణ లేని వ్యక్తులకు, అనుమానితులు లాడ్జ్ ల నందు వసతి ఇవ్వవద్దు, శాంతిభద్రతల రక్షణలో ప్రజలు పోలీసులతో సహకరించాలి. గంజాయి డ్రగ్స్ లాంటి పదార్థాలు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేశారు. మాదకద్రవ్యాలు గుర్తించే డాగ్, పేలుడు పరదర్ధాలు గుర్తించే డాగ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొని బస్సులు, అనుమానిత వస్తువులు, ప్రయాణికుల బ్యాగులు తనిఖీలు చేయడం జరిగినది. ఈ తనిఖీల్లో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐ శివతేజ, RSI అశోక, RSI అన్వర్ రెహమాన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.