గ్రామీణ పారిశుధ్యం పై దృష్టి సారించాలి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి మదనపల్లె అన్నమయ్య జిల్లా జనవరి 07.01.2026 పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) గ్రామీణ పారిశుద్ధంపై దృష్టి సారించాలని ఎంపీడీవో లీలా మాధవి అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా మండలంలోని ఆరు పంచాయతీలకు తోపుడుబండ్లను అందించారు గ్రీన్ అంబాసిడర్లు తోపుడు బండ్లను ఉపయోగించి తడి చెత్త పొడి చెత్త సేకరించాలని అన్నారు స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర దిశగా గ్రామీణ ప్రాంతాలు పయనించేలా అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *