మహిళలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధిని సాధిస్తుంది-మాజీ ఎంపిపి ఆరెల్లి దేవక్క

పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-08 నేటి సమాజంలో మహిళలు చదువు, ఉద్యోగం, రాజకీయాలు, క్రీడలు అన్నింటిలోనూ ముందంజలో ఉన్నారు. గ్రామ పంచాయతీ నుంచి…

పొలంపల్లి రామకోటయ్య పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాళి

పయనించే సూర్యడు మార్చి 08 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ప్రముఖులు, అందరి…

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.

పయనించే సూర్యుడు, మార్చి 8, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల దబ్బగుంటపల్లిలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

రాష్ట్రంలో బలమైన పార్టీ జనసేన పార్టీ.. స్వీడ్ పెంచిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు.. పార్టీకి కార్యకర్తలే దిక్సూచి.. ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్..

పయనించే సూర్యుడు మార్చి 8, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) జనసేన పార్టీ సభ్యత్వ నమోదు గత సంవత్సరంతో పోలిస్తే మరింత ఎక్కువ…

భీమదేవరపల్లి లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ…

పయనించే సూర్యుడు మార్చి 08 భీమదేవరపల్లి:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామంలోని గడల కుమారస్వామి హేమలతల కూతురు గడల హారిక కు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ…

మంచినీటి సమస్య పరిష్కరించాలంటూ సాలురా గ్రామస్తులు కలెక్టర్ కు వినతి.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 8 బోధన్ :సాలూర గ్రామంలోని పలు వార్డులలో తీవ్ర మంచినీటి కొరత ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ పలు వార్డుల ప్రజలు…

ముత్తారం ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమం

పయనించే సూర్యుడు మార్చి 08 భీమదేవరపల్లి:- ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పరిశుభ్రత…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

పయనించే సూర్యుడు మార్చి భీమదేవరపల్లి:- ఈ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని న్యూ మోడల్ పాఠశాల కరస్పాండెంట్ బేరే…

గట్లనర్సింగాపూర్‌లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

పయనించే సూర్యుడు మార్చి 08 భీమదేవరపల్లి:- ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కళ్యాణలక్ష్మి’ పథకం కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని గట్లనర్సింగాపూర్ గ్రామ సర్పంచ్ బొల్లంపల్లి అజయ్ కుమార్ అన్నారు.…