రైతు వేదికలో సమగ్ర భూ భారతి భూ రీ సర్వే అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు మార్చి 8 మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడ్డి మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామ రైతు వేదికలో కామారెడ్డి జిల్లా స్థాయి సమగ్ర భూ భారతి…

సభ్యత్వంతో మార్పుకు నాంది : యల్లటూరు

పయనించే సూర్యుడు-08-03-2026-రాజంపేట న్యూస్ : జనసేన పార్టీ సభ్యత్వంతో సమాజంలో మార్పుకు నాంది పలకవచ్చునని ఆ పార్టీ రాజంపేట పార్లమెంటు ఇంచార్జి యల్లటూరు శ్రీనివాసరాజు తెలిపారు. శనివారం…

స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం అనకాపల్లి జిల్లా

పయనించే సూర్యుడు 8.2.2026 జైతవరం గ్రామ పంచాయతీ లో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం ను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ చెండా వెంకటేష్ గఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించరు…

కూటమితోనే రాష్ట్రాభివృద్ధి : యల్లటూరు

పయనించే సూర్యుడు-08-03-2026-రాజంపేట న్యూస్ : కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఇన్చార్జి యల్లటూరు శ్రీనివాసరాజు పేర్కొన్నారు. శనివారం తాళ్లపాక పంచాయతీ పరిధిలో…

బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 8 మందమర్రి మండల రిపోర్టర్ బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లా పట్టణంలోని గాంధీ పార్క్ లో రాష్ట్ర ప్రభుత్వం బీసీల సామాజిక…

పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ (బాలికల) కోరుట్లలో ఘనంగా సైన్స్ డ్రామా సర్టిఫికేట్ల ప్రధానోత్సవం

పయనించే సూర్యుడు, కోరుట్లమార్చి 8 జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లోని స్థానిక పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ (బాలికల) ఉన్నత పాఠశాలలో సైన్స్ డ్రామా ప్రదర్శించిన విద్యార్థినులకు…

ప్రతి పేదవాడికి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి. సిపిఐ

పయనించే సూర్యుడు మార్చి 8 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్ట్ కృష్ణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని…

తెలంగాణ ఉద్యమ కారులను తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 8 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51 వ డివిజన్ లక్ష్మి నగర్ కాలనీలో సమావేశం…

మహిళలు చైతన్యంతో ఐక్యంగా ఉద్యమించాలి: ఐద్వా.

పయనించే సూర్యుడు డిసెంబర్ 8 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్ట్ కృష్ణ. మహిళల హక్కులు సాధించుకోవాలంటే చైతన్యంతో ఐక్యంగా ఉద్యమించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం…

ఘనంగా మహిళల దినోత్సవం.

పయనించే సూర్యుడు మార్చి 8 కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్. ఒకరోజు ముందుగానే ఆదోని పట్టణంలోని ఆర్పి మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి కర్నూలు జిల్లా టిడిపి…