హున్సా గ్రామంలో పట్టపగలు చోరీ.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 12 బోధన్ : సాలూర మండలం హున్సా గ్రామంలో బుధవారం పట్టపగలే కొందరు దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు.గ్రామస్తుల వివరాల ప్రకారం కొందరు…

హైదరాబాద్‌లో ఆదివాసి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

పయనించే సూర్యుడు మార్చి 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ ఆదివాసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మరియు ఎమ్మెల్సీ శంకర్…

బోధన్ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఘనంగా ఇఫ్తార్ విందు.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 12 బోధన్ : రంజాన్ పండుగను పురస్కరించుకొని ఉపవాస దీక్షల సందర్భంగా బుధవారం బోధన్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఇఫ్తార్…

ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్ట రూపకల్ప కొరకు కృషి చేయాలని

పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ మర్చి 12 పోలవరం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం నాడు ఎటపాక మండలానికి విచ్చేసిన రాష్ట్ర ఎస్టీ…

పేదవారిపై దౌర్జన్యం ..ఇల్లు ఖాళీ చేయమంటూ బెదిరించి రౌడీయిజం..

పయనించే సూర్యుడు మార్చి 12, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) సర్పవరం గ్రామంలో పినుగుల పుంతలో సుమారు 75 సంవత్సరాల నుండి నివాసం…

వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించండి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చెయ్యాలని

పయనించే సూర్యుడు మార్చి 12 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ నగరంలోని వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని ,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ బుధవారం రోజున…

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకాన్ని ఆవిష్కరించిన

పయనించే సూర్యుడు మార్చి 12 కరీంనగర్ న్యూస్: సంచార జాతులు, సమగ్ర సర్వే, సంచార , అర్థసంచార , విముక్త జాతుల ఆర్థిక సామాజిక స్థితిగతుల అధ్యయనంపై…

శివారు ప్రాంతాలు విలీన గ్రామాల డివిజన్లను ప్రాధాన్యతగా తీస్కోని ప్రజల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని

పయనించే సూర్యుడు మార్చి 12 కరీంనగర్ న్యూస్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా కరీంనగర్ లో బుధవారం రోజు 19,20,21,22,23 డివిజన్లతో…

విద్యార్థుల పరిశుభ్రతపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ

పయనించే సూర్యుడు మార్చి 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యార్థుల పరిశుభ్రతపై…

జనగణన కార్యక్రమంలో పి.ఎస్.హెచ్.ఎం లకు పర్యవేక్షకులుగా అవకాశం కల్పించాలి

పయనించే సూర్యుడు మార్చి 12 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో జరగబోయే జనగణన కార్యక్రమంలో…