మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి శివారులో గుర్తు తెలియని వ్యక్తికిఅంత్యక్రియలు చేసిన సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 7 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ మెదక్ జిల్లా చేగుంట వెళ్లే రహదారి పక్కన2/3/2026 రోజున గుర్తుతెలియని…

బీజేపీ విధానాలతో దళితుల మనుగడకు ముప్పు

పయనించే సూర్యుడు న్యూస్: మార్చి/07: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్:సాయిరెడ్డి బొల్లం:మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వం పెళ్లి సత్యనారాయణ, మాట్లాడుతూ… భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న దళిత…

సైనిక్ స్కూల్‌లో సీటు సాధించిన మంచాలపల్లి విద్యార్థి కొమ్మూరు హేమంత్

పయనించే సూర్యుడు న్యూస్ : మార్చ్ 7 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) అనంతసాగరం మండలం మంచాలపల్లి గ్రామానికి చెందిన కొమ్మూరు హేమంత్ సైనిక్…

సీపీఐ(ఎం) సభ్యురాలు సరోజిని మృతి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 7 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లోని ముద్దులగూడెం కు చెందిన సీపీఐ(ఎం) సభ్యురాలు నారం…

యుద్ధ ప్రాతిపదికన సింగూరు డ్యామ్ సేఫ్టీ పనులను పూర్తి చేయాలి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి

పయనించేసూర్యుడు. న్యూస్. 7 పిబ్రవరి. పుల్కల్ మండలప్రతినిధి పెద్దగొల్లవిజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలపరిదిలోగలసింగూర్ డ్యామ్ పనులను గురించి మంత్రిదామోధర్ రాజ నర్సింహ్మసంగారెడ్డిలొ తన నివాసంలో…

నిరుద్యోగుల ఉపాధి కై నూతన పరిశ్రమల నిర్మాణం కోసం ఆదోని జిల్లా ప్రకటించాలి

పయనించే సూర్యుడు మార్చి 7 స్వతంత్రము వచ్చినప్పుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాబు జగజ్జివన్ రామ్ కు కరపత్రం ఇవ్వడం జరిగింది.ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు,…

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: విజయ స్కూల్‌లో పోలీసుల అవగాహన సదస్సు

పయనించే సూర్యడు / మార్చ్ 07/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వాడకం వల్ల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని…

మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి భూమిపూజ

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 07 మామిడిపెల్లి లక్ష్మణ్ మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్…

వ్యవసాయ కార్మిక సంఘం యన్టీఆర్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 7 జగ్గయ్యపేట పట్టణంలోని ఈరోజు న పట్టవ్యవసాయ కార్మిక…