జీవో 252వ్యతిరేకి స్తూ జర్నలిస్ట్ లు ఉమ్మడి మెదక్ జిల్లా ఏం ఏ ల్ సీ యాదవ రెడ్డి వినతి పత్రం అందజేత

పయనించే సూర్యడు గజ్వెల్ డిసంబర్ 31 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం టీ యు డబ్బులు జె హెచ్ 143అధ్యక్షుడు నవీన్ ఆధార్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఏం ఏ ల్ సీ డక్టర్ యాదవ రెడ్డి వెంటనే జి వో 252ఉప సంవరించోకోవాలని మంగళవారం రోజున తన నివాసం కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్బంగా అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ సుమారు పదమూడు వేల అక్రీటేషన్ కార్డు కోతకు గురువడమే కాకుండా ఐక్యంగా ఉన్న జర్నలిస్ట్ లను విడతీసి రెండు రకాల ధోరణి రద్దు చేయాలనీ అయన ఆవేదన వ్యకం చేశారు ఈ కార్యక్రమం లో టీ యు డబ్బులు జె హెచ్ 143ఉప అధ్యక్షుడు సంఘ సభ్యులు బి నర్సింలు గులాం రసూల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *